A place where you need to follow for what happening in world cup

ఐదు  వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

భోపాల్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.  మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై,ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.

Leave A Reply

Your email address will not be published.