A place where you need to follow for what happening in world cup

Browsing Category

Telangana

రైసు మిల్లుల్లో అధికారుల విస్తృత తనిఖీ 6 మిల్లుల్లో సీఎంఆర్ పై ఆరా

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లులపై జిల్లా సివిల్ సప్లై అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు ఎట్టకేలకు తనిఖీలు మొదలు…

ఎన్నికల బందోబస్త్ కు పోలీస్ సిద్ధం డీఐజీ కె.రమేష్ నాయుడు సమీక్ష

రానున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల బందోబస్త్ కు పోలీస్ అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ…

మున్సిపల్ వార్డులలో అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన పెంచుకోవాలి

మున్సిపల్ వార్డులలో అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ కృష్ణారెడ్డి మున్సిపల్ వార్డు ఆఫీసర్లకు…

ఎస్బిఐ ఖాతాదారులనుంచి 20 లక్షల వరకు స్వాహా చేసిన బ్యాంకు క్యాషియర్

బ్యాంకు క్యాషియర్ పై అనుమానం !? విచారణ చేస్తున్నామన్న బ్యాంకు మేనేజర్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బిఐ…

పలు అభివృద్ధి పనులను ప్రారంబించిన మంత్రులు

జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.38.4 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర…

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ రాజీనామా ఏఐసీసీ అధ్యక్షుడికి తన రాజీనామా లేఖను పంపించిన వైనం తనకు…

మీడియాపై నిర్బంధం ప్రజాస్వామ్యానికే పెనుముప్పు

వనపర్తి లో జర్నలిస్టుల ధర్నా లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు మధు గౌడ్ మీడియా ఫై నిర్బంధం, అణచివేత ప్రజాస్వామ్యానికే…

అర్హులైన పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కలిసిన టియుడబ్ల్యూజే (ఐజేయు)…

సీఎం కేసీఆర్, కేటీఆర్ ల అభివృద్ధికి దార్షనికతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ హబ్స్, జరిగిన అభివృద్ధి.

గుజరాత్, భారత్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మోడీ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడానికి నిదర్శనమే యాదాద్రి పవర్…

సమన్యాయం సత్వర న్యాయం…ఇదే లోక్ అదాలత్ ధ్యేయం…

ప్రజలు లోక్ అదాలత్ పై అవగాహన కలిగి ఉండాలి:తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి…