A place where you need to follow for what happening in world cup

ఏఐటీయూసీ కి జై కొట్టిన సింగరేణి ఓటర్లు

10 సంవత్సరాల తరువాత సింగరేణి గుర్తింపు సంఘం గా ఏఐటీయూసీ

AITUC గెలిచినవి
*బెల్లంపల్లి – 122
*మందమర్రి – 467
*శ్రీరాంపూర్ – 2166
*రామగుండం-1 -333
*రామగుండం-2 – 417
మొత్తం ఓట్లు = 3465 మెజారిటీ

INTUC గెలిచినవి 
కార్పొరేషన్ –  296
కొత్తగూడెం –    233
మణుగూరు – 2
ఇల్లందు        – 46
భూపాలపల్లి – 801
రామగుండం-3 – 104
మొత్తం = 1482 మెజారిటీ.

మొత్తం గా
AITUC మెజారిటీ =3465
INTUC మెజారిటీ  =1482

తేడా =1983

 

రాష్ట్ర స్థాయి లో 1983 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది.

Leave A Reply

Your email address will not be published.