A place where you need to follow for what happening in world cup

జాతికి అంకితం కానున్న చర్లపల్లి టర్మినల్‌

98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో  హైదరాబాద్‌ ‌లోని ఈ శాటిలైట్‌ ‌టెర్మినల్‌ ‌తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది.

ఈ టెర్మినల్‌  ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గిస్తుంది. రూ. 434 కోట్లుతో నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో 19 కొత్త లైన్లతో పాటు అదనంగా 15 జతల రైళ్లను నిలిపే సౌకర్యం ఉన్నది. ఈ టర్మినల్‌ ‌తెలంగాణ రైల్వే అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషించనున్నది.

Leave A Reply

Your email address will not be published.