A place where you need to follow for what happening in world cup

కేసీఆర్ మీద పోటీకి ఈటెల జమున సై

0 82

గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారన్నది తెలిసిందే. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ర్ఖస్తులు ఆహ్వానించగా ఆదివారం తో గడువు ముగిసింది.

మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X