జీవధారపై స్వార్థ పూరిత కుట్రలు
లక్షలాది మంది ప్రజలకు తాగు సాగు నీరందకుండా కుతంత్రం
ఎన్జీటీ స్టే తో నిలిచి పోయిన పనులు
వలస నేతపై ఆదివాసీల ఆగ్రహం
కాలం మారుతున్నా కాంగ్రెస్ పార్టీ…
ములుగు ఏజెన్సీలో గ్రామ సభల జాతర
టీఎస్ఎండీసీ పీఓ అత్యుత్సాహం
కలెక్టర్ కు మైనింగ్ ఏడీకి చెప్పకుండానే
ఐటీడీఏ పీఓకు లేఖలు
ఈసీలు రాకుండానే తొందర
కాసుల వేటలో నలుగురు అధికారులు
ఇసుక…
వివాదాస్పదమవుతున్న ఐటీడీఏ
ధనదాహంతో గ్రామ సభల నిర్వహణ
అడుగడుగునా నిబంధలకు తూట్లు
అనుమతులు రాకున్నా ఆత్రం
కాసులు కురిపిస్తున్న ఇసుక రీచ్ లు
ఇద్దరు అధికారుల పాత్ర కీలకం
కలెక్టర్…
గోదావరి తీరంలో మురుగునీటి కంపు
జీవనదిలో కలుస్తున్న డ్రైనేజి నీరు
డంపింగ్ యార్డుతో భక్తుల విల విల
అడుగడుగునా పందుల కళేబరాలు
గ్రామ పంచాయితీ నిర్వాకం
మూలన పడిన మురుగునీటి శుద్ధి…
ఐటీసీ పారిశ్రామిక వ్యర్థాలతో జీవనది విల విల
భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద రసాయనాల కంపు
తీర ప్రాంత వాసులకు తీరని వేదన
పశు పక్షాదులకు తప్పని ముప్పు
నాలుగున్నర దశాబ్థాల చీకటి చరిత్ర…
జగన్ తో అంటకాగినప్పుడు గుర్తు రాలేదా?
మానుకోట రాళ్ళనడిగితే చెప్పేవి కదా..
విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?
నీళ్ళు దోచుకు పోతున్న ఏపీతో దోస్తానా
నీళ్ళు నిధులు నియామకాల…
‘‘ఆకాశాన్ని, ఈ భూమిలోని వెచ్చదనాన్ని మీరెలా కొనగలరు? అమ్మగలరు? ఈ ఆలోచనే కొత్తగా ఉంది. గాలి లోని స్వచ్ఛత, నీటి లోని మెరుపును మేము స్వంతం చేసుకోలేదు. మరెలా వాటిని కొనగలరు? మా ప్రజలకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనది. సూది బెజ్జమంత స్థలమైనా, ప్రతి తీరం, పొగమంచు, కీకారణ్యాలు, రొదచేసే కీటకాలు, మా ప్రజల జ్ఞాపకాల్లో, అనుభవాల్లో పవిత్రమైనవి. గాలి మాకు పవిత్రమని మీరు గుర్తుంచుకోవాలి. గాలి ప్రాణాధారమైన శక్తిని పంచుతుంది. మా తాత గారు పుట్టిన వెంటనే మొదటి సారి పీల్చిన గాలి, చివరి క్షణంలో తీసుకున్న ఊపిరి..మీరు పవిత్రంగా భావించ గలరా? ఈ పచ్చని మైదానాల్లో తెల్లవాడు సైతం గాలిలోని పరిమళాన్నిఆస్వాదించగలడు’’
*** "సియోటెల్ నాయకుడు 1854 లో అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖ నుంచి"